Friday, April 26, 2024
- Advertisement -

వర్మ మరో ‘దెయ్యం’ వస్తుంది..!

- Advertisement -

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న దెయ్యం చిత్రం ఈ నెల 16వ తేదీన థియేటర్లకు రానుంది.  ఇదేంటీ ఈ మద్య వర్మ ఈ మూవీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదే అని అస్సలు అనుకోవొద్దు.. ఎందుకంటే ఈ సినిమా పాతదే .. టైటిల్ మాత్రమే మార్చేసి వర్మ వదిలేస్తున్నాడు. అప్పట్లో రాజశేఖర్ నిర్మాణంలో ‘పట్టపగలు’ అనే హారర్ మూవీ రూపొందింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, ‘పట్ట పగలు’ పేరుతోనే ట్రైలర్లు గట్రా వదిలారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా.. థియేటర్లో మాత్రం దర్శనం ఇవ్వలేదు. ఆ తరువాత ఏమైందో తెలియదుగానీ .. ఈ సినిమాను గురించి అంతా మరిచిపోయారు. ఇప్పుడు అదే సినిమాను ‘దెయ్యం’ పేరుతో వర్మ రిలీజ్ చేస్తున్నాడు.

ఇక కథ గురించి వస్తే.. హీరో ఎంతో గారాబంగా చూసుకుంటున్న కూతురు కి దెయ్యం పడుతుంది..  ఆ దెయ్యానికి .. హీరో కుటుంబానికి సంబంధం ఏమిటి? అప్పుడు హీరో ఏం చేశాడు? అనేదే కథ. రాజశేఖర్ కి కూతురుగా స్వాతీ దీక్షిత్ నటించింది.

డబ్బుకు కక్కుర్తి పడ్డాడు.. అంతలోనే కాల్చాడు!

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కి కరోనా పాజిటీవ్!

కనీస పరిజ్ఞానం లేకుండా విమర్శిస్తున్నారు : కొడాలి నాని

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -