Monday, May 13, 2024
- Advertisement -

ట‌చ్ చేస్తే మ‌డతే అంటున్న రవితేజ‌

- Advertisement -

రాజా ది గ్రేట్‌ సినిమాతో ఘనవిజయం సాధించ‌డంతో త‌న త‌రువాత సినిమా మీద ఫోక‌స్ పెట్టాడు ర‌వితేజ.ప్ర‌స్తుతం ర‌వితేజ విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్‌లో ‘ట‌చ్ చేసి చూడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ర‌వితేజ మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్ పోలిస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.రాశీఖన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌.

రవితేజ క్యారెక్టరైజేషన్ కు సంబంధించిన ఈ పాటకు మార్క్‌ డి మ్యూస్‌ సంగీతమందించగా చంద్రబోస్ సాహిత్యమందించారు. బ్రిజేష్ శాండిల్య, శ్రీరామ్ చంద్రలు ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -