Sunday, May 5, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు తెలిపిన ‘ఈగ’ విల‌న్

- Advertisement -

కర్ణాటకలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ఫీవ‌ర్ న‌డుస్తుంది.ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు భారతీయ జనతా పార్టీ.. మరోవైపు జేడీఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది అక్కడ. దీంతో అంద‌రు ప్ర‌చారం ముమ్మ‌రం చేశారు.ఎన్నిక‌ల స‌మ‌యంలో అంద‌రు హీరోల చుట్టు తిరుగుతు త‌మ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌పల‌ని కొరుకుంటారు.

ఇక క‌న్న‌డ సినిమాల‌లో టాప్ హీరోగా ఉన్న కిచ్చ సుదీప్ కాంగ్రెస్ పార్టీకి త‌న మ‌ద్ద‌తు తెలిపారు.ముందు సుదీప్ జేడీఎస్ వైపు వెళ్తాడని ప్రచారం జరిగింది. ఐతే సుదీప్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని అతడిపై సిద్ధరామయ్య ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన పార్టీ వైపు లాగాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -