Friday, April 26, 2024
- Advertisement -

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నూతన కార్యవర్గానికి మంత్రుల అభినందన

- Advertisement -

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం మధ్యాహ్నం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు మంత్రి జగదీశ్వర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు . నూతన కార్యవర్గాన్ని మంత్రులు అభినందించారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన శంకర్ ,ప్రధాన కార్యదర్శి జి.రాంప్రసాద్, ఉపాధ్యక్షులు ఏఎస్ రవికుమార్ చౌదరి ,భాస్కర్ రెడ్డి ,కోశాధికారి కాశీవిశ్వనాథ్ మరియు మిగతా ప్యానల్ సభ్యులను మంత్రులు అభినందించారు ప్రముఖ సినీ దర్శకులు మెహర్ రమేష్ , చంద్రమహేష్ ,సంతోష్ శ్రీనివాస్, ప్రేమరాజ్ తదితరలు మంత్రులను కలిసిన బృందంలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -