Thursday, May 16, 2024
- Advertisement -

ప్రదీప్ షోలో విజయ్ ఏం చేశాడో తెలుసా..?

- Advertisement -

ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా.. ఎవరు ఊహించని రెంజ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి ఇంకాఅ కలెక్షన్స్ వస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మరో రికార్డును అందుకుంది. అర్జు రెడ్డి అక్కడ హైయెస్ట్ గ్రాసర్ లిస్టు లో టాప్ 10 లో స్థానం ఉంది.

ఈ అర్జున్ రెడ్డి సినిమా లో ప్రముఖ పాత్ర వహించింది విజయ్ దేవరకొండ పర్సనల్ యట్టిట్యూడ్, యూత్ లో అతని బోల్డ్ క్యారెక్టర్ కి ఫిదా అయిపోయారు. ఇంత చిన్న వయసులో ఎవరి అండ దండ లేకుండా సినిమాలతోనే కాకుండా పర్సనల్ యట్టిట్యూడ్ తో అభిమానుల్ని ఏర్పరుచుకోవడం ఒక్క విజయ్ దేవరకొండ కె చెల్లింది. అయితే టీవీ యాంకర్ ప్రదీప్ నిర్వహించిన ‘కొంచెం టచ్ లో ఉంటె చెప్తా’ షో కి విజయ్ గెస్ట్ గా హాజరయ్యారు. షో లో అందరి గెస్ట్ లను ఒక ఆట ఆడుకుంటాడు అని పేరు తెచ్చుకున్న ప్రదీప్ ని నిన్న రివర్స్ లో విజయ్, ప్రదీప్ ని ఒక ఆట ఆడుకున్నాడు.

ప్రదీప్ కి చుక్కలు చూపించాడు. తన సహజ సిద్దమైన పంచులతో అదరగొట్టాడు. అయితే ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ప్రదీప్ విజయ్ కి కాల్ చేసి అన్న వదినకు ఇక్కడ ఎవరో రంగులు పుస్తున్నారు అనగానే విజయ్, ఏం మాట్లాడుతున్నావ్ రా మైదా పిండి అని ప్రదీప్ పై వేసిన పంచ్ భలే పేలిందని చెప్తున్నారు. ఇక ఈ షో లో విజయ్ గెట్ హైలేట్ గా ఉందని చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -