అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్.. ఎంగేజ్ మెంట్ ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే అధినేత మనవరాలు శ్రియా భూపాల్ తో జరిగింది. అయితే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వీరు వీడిపోయారు. అయితే అందరికి తెలిసిన విషయం ప్రకారం శ్రియా.. అఖిల్ కి బ్రేకప్ చెప్పింది. ఇక్కడిదాకా మీకు తెలిసిన కథే.
తెలియని విషయం ఏమిటంటే, ఇప్పుడు శ్రియా మెగా హీరో అల్లు శిరీష్ తో చనువుగా వున్నా ఫొటోస్ లీక్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్న పోటోలు వారివే. ప్రస్తుతం వీరి ఫోటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరు లేట్ నైట్ పార్టీల్లో ఎంత చనువుగా ఉంటున్నారో.
ఇంత చనువుకి కారణం ఏంటంటారు? అఖిల్ పెళ్ళి చెడగొట్టింది అల్లువారి అబ్బాయేనా ? ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకోని తిరగటం అఖిల్ కి ఇష్టం లేక పెళ్ళి వద్దనుకున్నాడా? లేక అఖిల్ తో బ్రేకప్ తరివాతే శ్రియా భుపాల్ అల్లు శరీష్ దగ్గరయ్యారా? ఈ రెండిట్లో ఏది నిజమైనా.. భాదపడుతోంది మాత్రం అఖిల్ మనసే. మొదటి సినిమా ఫేయిల్ అయి, ఇటు మొదటి ప్రేమ ఫెయిల్ కావడంతో అఖిల్ తెగ భాదపడుతున్నాడు. మరి ఈ ఫోటోలు అక్కినేని ఫ్యామిలి దాకా వెళితే వారి స్పందన ఎలా ఉంటందో.. ఈ విషయంపై అల్లు శిరిష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
{youtube}mRbECjJGMBw{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related