Tuesday, April 30, 2024
- Advertisement -

ధోనీ హీరోయిన్ ని పాపం ఎక్కడెక్కడో నలిపెసారు

- Advertisement -

దిశా పటాని గుర్తుందా..? అదేనండీ పూరి ఫ్లాప్ మూవీ ‘లోఫర్’లో నటించిందే.. ఆ భామే. ఈ మధ్యే ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’లోనూ కథానాయికగా నటించిన దిశా పటానికి హైదరాబాద్ లో ఒక చేదు అనుభవం ఎదురైంది. ‘లోఫర్’ సినిమా చేశాక మళ్లీ హైదరాబాద్ వైపు చూడని ఈ భామను తాజాగా ఒక జ్యువెలరీ సంస్థ.. తమ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కోసమని హైదరాబాద్ కు ఆహ్వానించింది.

దిశా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి విచ్చేసింది. ఐతే దిశా ఇక్కడేమీ స్టార్ హీరోయిన్ కాకపోయినా సరే.. ఆమె కోసం వేలాది మంది కుర్రాళ్లు గుమిగూడారు.దిశా కారు దిగడం ఆలస్యం కుర్రాళ్లు ఆమెపైకి దూసుకొచ్చారు. సెక్యూరిటీ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో దిశాకు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

ఆమె అక్కడున్న జనాలకు గ్రీట్ చేసి.. ముందుకెళ్లబోతుండగా కుర్రాళ్లు మీద పడిపోయారు. ఆమెను తాకడానికి ప్రయత్నించారు. వాళ్లందరినీ తప్పించుకుని వెళ్లే క్రమంలో దిశా అదుపు తప్పింది. ఆమె చేతికి గాయం కూడా అయిందట. ముంబయిలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా తనకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురవలేదని.. హైదరాబాద్ లో ఇలా జరుగుతుందని ఊహించలేదని అంటోందామె. ఇకపై ఇలాంటి కార్యక్రమాలకు వచ్చేటపుడు సెక్యూరిటీ చూసుకోకుండా అస్సలు రాబోనని ఆమె చెప్పింది.

Related

  1. హీరోయిన్ పై అత్యాచారం చేసిన డైరెక్టర్
  2. హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది
  3. ఆ బెడ్‌రూం సెల్ఫీలతో అడ్డంగా దొరిక హీరోయిన్!
  4. మెగా హీరోయిన్‌తో అఖిల్ రొమాన్స్‌..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -