బుల్లితెరపైన వచ్చే జబర్ధస్త్ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రాంలో.. సుడిగాలి సుదీర్ టీం లీడర్ గా చేయగా.. రష్మీ యాంకర్ గా చేస్తున్నారు. అయితే గతకొద్ది కాలంగా వీరిద్దరి పై సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వస్తున్న సంగతి తెల్సిందే.
{loadmodule mod_custom,GA1}
వీరిద్దరూ.. ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంతారని.. వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రష్మీ, సుధీర్.. మా మధ్య ఎలాంటి సంబంధం లేదని.. తెల్చి చెప్పేశారు. అయిన కానీ ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరి కలిసి మళ్ళి డీ జోడి ప్రోగ్రాం కి యాంకర్స్ గా చేస్తున్నారు. అయితే.. ఆ ప్రోగ్రాం లో వారిద్దరూ చేసే పనులను చూసి.. అందరూ ఇది నిజమేనని అనుకుంటున్నారు. సుధీర్ ని చూసిన ప్రతి సారి రష్మీలో.. ఆనందం,ప్రేమ కనిపిస్తున్నాయి. దాని వల్ల వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుమనం కలుగుతోంది. వీరి మధ్య ఏమి లేకపోతే.. ఎందుకు ఇంత చనువుగా ఉంటారు అని చర్చించుకుంటున్నారు. అయితే ఈ మధ్య రష్మీ.. తన పెళ్లిపై నోరు జారింది. తాజాగా వైజాగ్ లో ఒక స్వీట్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళింది అయితే అక్కడ రష్మీ చేసిన కామెంత్స్ ఇప్పుడ అనేక గాసిప్స్ కి దారి తీస్తుంది. అక్కడికి తనని చూడడానికి వచ్చిన అభిమానులను చూసి తట్టుకోలేక రష్మీ తన మనసులోని మాట బయటపెట్టేసింది. అదేంటంటే ఫ్యూచర్ లో నేను వైజాగ్ లోనే సెటిల్ అవుతానని చెప్పింది.
{loadmodule mod_custom,GA2}
ఎప్పటికి నేను ఇక్కడే పెళ్లి చేసుకొని.. ఇక్కడే సెటిల్ అవుతానని తనకు తెలియకుండా తన మనసులోని మాటను బయట పెట్టేసింది రష్మీ. వాస్తవానికి సుదీర్ స్వస్తలం కూడా విజయవాడకు చెందినదే కాబట్టి ఎలాగో ఎప్పటినుండో వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది కాబట్టి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకొని వైజాగ్ లో సెటిల్ అవుతారని గాసిప్ బాగా ప్రచారం అవుతోంది. మరి ఎంతవరకు నిజమో తెలియాలంటే.. ఈ విషయంపై రష్మీ కానీ, సుధీర్ కానీ నోరు విప్పాల్సిందే.
{youtube}0u45VOpJ3A8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related