Saturday, May 18, 2024
- Advertisement -

శ్రియను.. ఆ డైరెక్టర్ సంతృప్తిపరిచాడట..?

- Advertisement -

హీరోయిన్ శ్రియ.. స్టార్ హీరోల సరసన.. తెలుగు తమిళంలో నటించి ఆలరించింది. ఇప్పటికి కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది. తన హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. ఇప్పుడు ఈమె భయపెట్టే సినిమాల్లో నటించడానికి సిద్దం అవుతోంది. నయనతార, త్రిషల తరహాలోనే సస్పెన్స్ థ్రిల్లర్ కథల వైపు అడుగులు వేస్తోంది.

త్వరలో.. తాను ‘సైకో థ్రిల్లర్’ నెపథ్యంలో సాగే సినిమా చేయనున్నట్లు చెప్పింది. ఇలాంటి సినిమాల్లో చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నా అని.. ఇప్పటికి అలాంటి కథ దొరికిందని.. ఓ 23 యేళ్ల కుర్రాడు తనని ఈ కథతో మెప్పించాడనీ.. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడని తెలిపిది. ఈ మూవీలో తాను కొత్తగా కనిపిస్తాననీ, త్వరలోనే సెట్స్‌పైకి వెళుతున్నామని శ్రియ తెలిపింది. అంతేకాకుండా.. బాలకృష్ణ హీరోగా నటించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పైసా వసూల్’ లో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తానని తెలిపింది.

తన పాత్ర చాలా సరదాగా ఉంటుందనీ, కథానాయకుడి పాత్రతో లింకై ఉంటుందని అంది. బాలకృష్ణతో మరోసారి కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక పూరి డైరెక్షన్ లో చేయాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నాననీ.. అది ఇప్పటికి కుదిరిందని తెలిపింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -