- Advertisement -
కొందరు ఫాన్స్ పై కేసు పెట్టారు. ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల సందర్భంగా మేకను బలిచ్చినట్లు ఫిర్యాదు అందడంతో.. పవన్ అభిమానులపై జంతు బలి కేసు నమోదు చేశారు.
జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపినట్లు తెలుస్తోంది.
అషర్ అనే న్యాయవాది ఈ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ కల్యాణ్ అభిమానులు మేకను బలిస్తున్న ఫోటోను కూడా అషర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ హీరోను ఒంటరిగా కలవనందుకు సినిమా నుంచి తీసేశారు