Thursday, April 25, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఏపీ పోలీసులు షాక్

- Advertisement -

కొందరు ఫాన్స్ పై కేసు పెట్టారు. ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల సందర్భంగా మేకను బలిచ్చినట్లు ఫిర్యాదు అందడంతో.. పవన్ అభిమానులపై జంతు బలి కేసు నమోదు చేశారు.

జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపినట్లు తెలుస్తోంది.

అషర్ అనే న్యాయవాది ఈ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పవన్ కల్యాణ్ అభిమానులు మేకను బలిస్తున్న ఫోటోను కూడా అషర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ హీరోను ఒంట‌రిగా క‌ల‌వ‌నందుకు సినిమా నుంచి తీసేశారు

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

రేప్ ఆరోపణలతో యువ దర్శకుడు అరెస్టు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -