Tuesday, April 23, 2024
- Advertisement -

జాగ్రెబ్​ను కుదిపేసిన భూకంపం.. భారీ ఆస్తి నష్టం..!

- Advertisement -

క్రొయేషియా రాజధాని జాగ్రెబ్​ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్​ స్కేల్​పై 6.3 తీవ్రత నమోదైంది. జాగ్రెబ్​ నగరానికి 46 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యూరోప్​కు చెందిన జియోలాజికల్​ సర్వే తెలిపింది.

సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్​పై 6.3 తీవ్రత నమోదైంది. క్రొయేషియాతో పాటు సరిహద్దు దేశాలైన సెర్బియా, బోస్నియాలోనూ భూమి కంపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -