Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపీ తుది ఓట‌ర్ల జాబితా ప్ర‌క‌టించిన ఈసీ..

- Advertisement -

త్వ‌ర‌లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానున్న నేప‌ధ్యంలో ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -