- Advertisement -
సినీ నటుడు, మాజీ ఎంపీ హరికృష్ణ ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇక లేరు అనే వార్త నందమూరి అభిమానుల్లో విషాదాన్ని నిలుపుతోంది. సినిమా ఇండస్ట్రీ కూడా సోకసంద్రంలో మునిగిపోయింది. మరో నాలుగు రోజుల్లో 62వ పుట్టిన రోజును జరుపుకోబోతున్న హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను కూడా సిద్ధం చేశారు.
ఇదిలాఉంటే హరికృష్ణ చివరిగా రాసిన ఒక లేఖ ఇప్పుడు నందమూరు కుటుంభ సభ్యులని అభిమానులని మరింత భాద పెడుతోంది..ఆ లేఖని చదివిన వారు ఎవరికైనా సరే భావోద్వేగానికి లోనవ్వక తప్పదు అంటున్నారు. సెప్టెంబర్ 2న హరికృష్ణ జన్మదినం మరో నాలుగు రోజుల్లో ఆయన పుట్టినరోజు జరగనున్న నేపథ్యంలో హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు..ఇంతకీ ఆలేఖలో సారాంశం ఏమిటంటే…