హైదరాబాద్ నగరంలో వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. సిటీలోని పలు బస్టాప్లను తమ అడ్డా మార్చుకుని వ్యభిచార కార్యకలపాను సాగిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసిన తెలియనట్లు సైలెంట్గా వెళ్లిపోతున్నారు. తాజాగా వ్యభిచారం ముఠా కూకట్పల్లికి తమ వ్యవహారాలను మార్చారు. అక్కడ బస్టాండ్ వెనుక తమ తథాంగాన్ని సాగిస్తున్నారు. కొంతమంది యువతులు మల్లెపూలు పెట్టుకుని అటుగా వెళ్తున్న యువకులను ఆకర్షిస్తున్నారు. ఏమి తెలియని అమాయకులు వారి వలలో చిక్కుకుని తమ జీవితాను నాశనం చేసుకుంటున్నారు. వీరికి అక్కేడే ఉన్న ఆటోల వారి సహకారం కూడా అందుతోంది.
గంటకు ,ఫుల్ నైట్కు ఇంత అని మాట్లాడుకుంటు రేటు ఫిక్స్ చేసుకుంటున్నారు. మరి కొందరు ఆటోలలనే తమ పనిని పూర్తి చేయడం విశేషం. ఈ వ్యభిచారంలో కొందరు విద్యార్థులు కూడా దిగుతున్నారని తెలుస్తోంది. ఖర్చులకు,షాపింగ్లకు డబ్బులు కోసం కొందరు చుదువుకునే అమ్మాయిలు ఈ సైతం ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు దందా జోరుగా సాగుతోందన్న సమాచారంతో నిఘా వేసిన పోలీసులు 27 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బస్టాపులను అడ్డాగా చేసుకుని ప్రయాణికులను వేధిస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చిరిస్తున్నారు.
- Advertisement -
కూకట్పల్లిలో జోరుగా సాగుతున్న వ్యభిచారం..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -