తక్కువ ధరలో స్మార్ట్ పోన్లను అందిస్తుమొబైల్ ప్రియులను వకట్టుకుంటున్న చైనా మొబైట్ దిగ్గజం షియేమీనుంచి మరో కొత్త స్మార్పోన్ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్దమవుతోంది.రెడ్ మి సిరీస్ లో భాగంగా తాజాగా ‘ రెడ్ మి 4’ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు రడీ అవుతోంది.మే 16న ఒక ప్రత్యేక కార్యక్రమంలో లాంచ్ చేయనుంది.
ఎక్స్ సిరీస్లో అతి ఖరీదైన డివైస్లను లాంచ్ చేసిన సంస్థ, రెడ్ మి 3 కి అప్గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 ను స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధరను సుమారు రూ.8వేలుగా నిర్ణయించనుందని తెలుస్తోంది. లుక్స్లో రెడ్ మి3, 3 ఎస్ ను పోలి ఉండి, మెటల్ యూనిబాడీ డిజైన్త వెనుక ప్యానెల్లో వేలిముద్ర స్కానర్ కూడా పొందుపరిచింది. అలాగే అతి తక్కువ ధరలో స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీర్యాం, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ను కూడా లాంచ్ చేయనుంది. దీని ధర ఇండియాలో సుమారు రూ. 6,905గా ఉండనుంది.
{loadmodule mod_custom,Side Ad 1}
5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లౌ
1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్
3జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నెట్ మొమరీ,
మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా
4,100 ఎంఏహెచ్ బ్యాటరీ
{loadmodule mod_sp_social,Follow Us}