Monday, May 6, 2024
- Advertisement -

5 రౌండ్లు పూర్తి : బిజేపి జోరు.. కారు బేజారు..!

- Advertisement -

తెలంగాణలో దుబ్బాకలో ఎన్నికల రిజల్ట్ భటే టెన్షన్ పుట్టిస్తుంది. టీఆర్ఎస్, బీజేపి మద్య జోరుగా పోటీ కొనసాగుతుంది. 5 రౌండ్లు ముగిసేసరికి దుబ్బాక లో బిజేపికు 3,020 ఓట్ల ఆధిక్యం.వరుసగా 5 రౌండ్లలో బిజేపికు ఆధిక్యం.ఐదో రౌండ్‌లో బిజేపి కు 336 ఓట్ల ఆధిక్యం.5 రౌండ్లు ముగిసేసరికి బిజేపి-16,517, తెరాస-13,497, కాంగ్రెస్‌-2,724 ఓట్లు .

తొలుత పోస్టల్‌ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరికాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది.

చంద్రబాబు వేషాలు తమిళ మీడియా సాక్షిగా తెలిసింది..?

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

రివర్స్ గేమ్ ఆడుతున్న కేసీఆర్….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -