Friday, May 3, 2024
- Advertisement -

చెల్లి బాట‌లోనే అన్న‌…

- Advertisement -

ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. మంత్రి అఖిల‌ప్రియతన మద్దతుదారులను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపుల‌కు నిర‌స‌న‌గా త‌న‌కు ప్రభుత్వం కల్పించిన భద్రతను వెనక్కి పంపారు. చెల్లి బాట‌లోనె ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి గన్‌మెన్‌లను తిప్పి పంపించారు. తన చెల్లెలికి లేని భద్రత నాకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వీరి చ‌ర్య‌లు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -