Sunday, May 5, 2024
- Advertisement -

విషం కక్కుతున్న టీడీపీ

- Advertisement -

టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోల వేధింపులు భరించలేక మరణించిన గీతాంజలిని వాళ్ళు ఇంకా వదల్లేదు. ఫేక్ వీడియోలు తయారుచేసి , తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫేక్ వీడియోలకు వాయిస్ మిక్సింగ్ చేసి ఆమె వ్యక్తిత్వం మరింత దెబ్బ తినేలా ప్రచారం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శవాలను, కళేబరాలను పీక్కుతినడం రాబందుల జీవన విధానం.. అవి దొరక్కపోతే రాబందులు తిండిలేక అంతరించిపోతాయి…ఇప్పుడు రాజకీయ రాబందు అయినా చంద్రబాబు అయన కుమారుడు సైతం ఇలాగే శవాలను సైతం పీక్కు తింటూ తమ మనుగడ సాగిస్తున్నారు.తాము చేసింది తప్పు.. కుట్ర అనేది లోకానికి తెలిసి ప్రశ్నిస్తారు అనే పరిస్థితి రాగానే వాళ్ళ క్యారెక్టర్ .. వ్యక్తిత్వాన్ని డామేజ్ చేసే పనికోసం తమ మీడియాను, సోషల్ మీడియాను పురమాయిస్తారు

ఆనాడు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న చంద్రబాబు మీద సమాజం ఉమ్మేస్తోందని గ్రహించి, వెనువెంటనే ఎన్టీయారుకు విలువల్లేవని, స్త్రీ లోలుడని, వ్యక్తిత్వం లేనిమనిషి అని ఎల్లో మీడియాలో కథనాలు రాయించి ఆయన్ను దించేయడం మంచిదే అని ప్రజలను నమ్మించారు.తరువాత ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవిని సైతం అలాగే డ్యామేజ్ చేసి పరువు తీశారు.నేడు గీతాంజలి అనే మహిళను ఘోరంగా ట్రోల్ చేసి హింసించి చంపేసి ఆ తరువాత కూడా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. చావు కూడు చంద్రబాబుకు రుచించినట్లుగా ఇంకెవరికీ అచ్చిరాలేదేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -