Saturday, May 4, 2024
- Advertisement -

ఇంగ్లాండ్ ని మట్టికరిపించిన టీమ్‌ఇండియా.!

- Advertisement -

ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు టెస్ట్ సిరీస్‌లో 3-1తో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్​ 25 పరుగుల తేడాతో పర్యటక జట్టును చిత్తుగా ఓడించి.. సిరీస్​ను 3-1తేడాతో కైవసం చేసుకుంది కోహ్లీ సేన.

సెంచరీ హీరో రిషభ్​ పంత్​కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ దక్కింది. సిరీస్​లో 32 వికెట్లు తీసిన రవిచంద్రన్​ అశ్విన్​ ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​గా నిలిచాడు. ఫలితంగా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లార్డ్స్​ మైదానంలో న్యూజిలాండ్​తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 205 పరుగులు చేయగా.. భారత్​ 365 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన పర్యటక జట్టు 135 రన్స్​కే కుప్పకూలింది. భారత్ బౌలర్లు అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ చేరో ఐదు వికెట్ల తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టారు.

ఎంపీ, ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కోర్టు.. అందుకేనా?

మాట్టికుండ నీళ్ళు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

రవిచంద్రన్​ అశ్విన్​ అరుదైన ఘనత..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -