Thursday, April 18, 2024
- Advertisement -

ప‌వ‌ణ్ అందుకోస‌మే స్పందించ‌లేదా….

- Advertisement -
Reason Behind Pawan Kalyan’s silence on Vishaka Land Scam

దేశ వ్యాప్తంగా విశాఖ‌లో ల‌క్ష ఎక‌రాల భూకుంభ‌కోనం అంద‌రికి తెలిసిందే.అయితే దీనిపై ఇప్పుడు మ‌రో చ‌ర్చ మొద‌ల‌య్యింది.ఈ చ‌ర్చంతా ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌ణ్ క‌ళ్యాన్‌పైనే .ప్ర‌జ‌ల‌కు ఏచిన్న స‌మ‌స్య వ‌చ్చినా ప్ర‌శ్నించేదానికే నేను వ‌చ్చాన‌ని చెప్పిన ప‌వ‌ణ్ ఇప్పుడు కుంభ‌కోణంపై స్పందించ‌క‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటంలో ముందుండ‌గా… ప్ర‌తిప‌క్షాలైన‌ కాంగ్రెస్‌,వామ‌ప‌క్షాల‌తో స‌హా మిత్ర‌ప‌క్ష‌మైన‌ బీజేపీ కూడా ఘాటుగా రియాక్ట‌యింది. స‌మ‌గ్ర‌మైన ద‌ర్యాప్తు చేయాల‌ని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు.

{loadmodule mod_custom,GA1}

ప‌వ‌ణ్ మౌనంగా ఉండ‌టంపై వివిధ వ‌ర్గాల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.విశాక కుంభ‌కోనంలో సాక్ష్యాత్తు మంత్రుల పాత్రుంద‌ని ఆపార్టీనేత‌లే ప‌ర‌స్ప‌రం ఆరోప‌న‌లు చేసుకున్నారు.ముందునుంచి మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు పేరును ప‌లు వ‌ర్గాలు ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాయి. గంటా ప్ర‌మేయం వ‌ల్లే ఇంత భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించాయి.
మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు ప్ర‌మేయం ఉండ‌టంతోనే ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ దూకుడుగా స్పందించ‌డంలేద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీతో స‌ఖ్య‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించకుండా ఉండేందుకు కార‌ణం అవుతోంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}k-_avlojDIc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -