Thursday, May 2, 2024
- Advertisement -

2019 ఎన్నాకల్లో అనంత‌పురం నుండి పోటీ చేస్తా ప‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -
Janasena President Pawan Kalyan contest from Hindupur 2019 elections

జ‌న‌సేన అధినేత ప‌వ‌ణ్ క‌ళ్యాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఇన్ని రోజులు ప‌వ‌ణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియ‌న్ అని విమ‌ర్శిస్తున్నార‌ని …అస‌లు రాజ‌కీయాల‌ల్లో పుల్ టైమ్ నాయ‌కులు ఎక్క‌డున్నార‌ని ప్ర‌శ్నించారు.రాజ‌కీయాలు చేస్తూనే వ్యాపారాలు చేస్తూ వంద‌ల కోట్లు కూడ‌బెట్టార‌ని ఆరోపించారు. ప‌వ‌ణ్ సినిమాల‌కే ప‌నికి వ‌స్తాడ‌ని రాజ‌కీయాల‌కు ప‌నికి రాడ‌నే విమ‌ర్శ‌లకు చెక్ పెట్టాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగేది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.

ప‌వ‌ణ్ అనంత‌పురంలో పాద‌యాత్ర చేస్తాన‌ని అక్క‌డినుంచే పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో టీడీపీ శ్రేనుల్లో వ‌ణుకు మొద‌ల‌య్యింది.అది కూడా ప్ర‌స్తుతం బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నుంచే పోటీ చేస్తార‌నే వార్త‌లు ఇప్పుడు సోషియ‌ల్‌మీడియా,ర‌జాకీయాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.అవ‌స‌రం అయితే సినిమాలు వాయిదా వేసుకుంటాన‌ని ప‌వ‌ణ్‌ ప్ర‌క‌టించారు.జనసేన కోసం స్పీకర్లు కంటెంట్ రైటర్లు అనలిస్టులుగా సేవలు అందించడానికి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నూతన నాయకులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని జనసేన పార్టీ పరిపాలన కార్యాలయంలో కలుసుకున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ చేసిన వ్యాఖ్య‌లు అనంత‌పురం రాజ‌కీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి.ప్ర‌స్తుతం హిందూపురం నుంచి ప్రాతినిధ్య‌వ‌హిస్తున్న బాల‌కృష్ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. అనంత‌పురం జిల్లా టీడీపీకి కంచుకోట అనే విష‌యం అంద‌రికి తెలిసిందే.అయితే హిందూపురం నుంచే పోటీ చేస్తాన‌ని ప‌వ‌ణ్ చేసిన‌ వ్యాఖ్య‌లు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

గ‌తంలో భాజాపా-టీడీపీకి మ‌ద్ద‌తుగా ప‌ని చేసిన ప‌వ‌ణ్ ఇప్పుడు వ‌చ్చే సాదార‌న ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.దీంతో టీడీపీలో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.ప‌వ‌ణ్ అనంత‌పురంనుంచి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో ఎక్క‌డ టీడీపీ కంచుకోట బ‌ద్ద‌ల‌వుతుందోన‌ని టీడీపీ భ‌య‌ప‌డుతోంది.ప‌వ‌ణ్ పోటీచేస్తే ఎక్కువ‌గా దెబ్బ‌తినేది టీడీపీనని రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్రంగా చ‌ర్చ‌జ‌రుగుతోంది.

{loadmodule mod_custom,Side Ad 2}

సినిమాకు సంబంధించిన హీరోలంద‌రూ హిందూపురంనుంచే పోటీ చేస్తూ రాజ‌కీయాల్లో ఒక వెలుగు వెలిగారు.గ‌తంలో రామారావు పోటీచేసి సీఎంగా ఒక వెలుగు వెలిగారు.ప్ర‌స్తుతం బాల‌కృష్న ఆనియేజ‌క వ‌ర్గంనుంచే ప్రాతిన‌ధ్యం వ‌హిస్తున్నారు.అయితే చిరంజీవి మాత్రం రాజ‌కీయాల‌ల్లో అట్ట‌ర్ ప్లాప్ అయ్యారు.అందుకే ప‌వ‌ణ్‌కూడా అలాంటి త‌ప్పుచేయ‌కుండా ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను అనంతపురం జిల్లా నుంచి పోటీచేయడం ఖాయమని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మ‌రో సారి తండ్రి కాబోతున్న ప‌వ‌ణ్‌
  2. ప‌వ‌ణ్‌పై బీజేపీ ఎదురు దాడి
  3. పార్టీలో టికెట్ల  బేర‌సార‌ల లొల్లి ఏంది ప‌వ‌ణ్‌
  4. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ ఏ ఫోన్ వాడుతున్నారో తెలుస్తే షాకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -