టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన పూజా హెగ్డె ఛాన్స్ దొరికితే చాలు అందాల ఆరబోసేస్తుంది. సినిమాల్లో కన్నా బయట జరిగే ఫ్యాషన్ షోల్లోనే అమ్మడు ఎక్కువుగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో వరుస ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి తన హాట్ లుక్తో అభిమానులను అలరించింది. బాలీవుడ్లో జరిగిన జీ సినీ అవార్డు ఫంక్షన్ ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్కు బాలీవుడ్ హీరోయిన్స్తో పాటు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా హాజరైయ్యారు. కియారా అద్వానీ, దీపిక పదుకునే, అలియా భట్,మలైక ఆరోరా, జాన్వీ కపూర్లతో పాటు పూజా హెగ్డె కూడా హాజరైంది.
ఇంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ ఉన్నప్పటికి తన అందంతో ఈవెంట్కు వచ్చిన వారిని చూపు తిప్పుకొనివ్వకుండా చేసింది పూజా హెగ్డె. మెరూన్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో తళుక్కుమని మెరిసిన పూజ లూజ్ హెయిర్తో ,ఒక షార్ట్ నెక్లెస్ మాత్రమే ధరించి ఫోటోకు పోజిచ్చింది. తన మత్తు కళ్లతో అక్కడ ఉన్నవారిని కట్టి పడేసింది. ఈ ఫంక్షన్కు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది పూజా హెగ్డె. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్తో కలిసి మహర్షి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ కొత్త మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తుంది పూజా హెగ్డె.
- Advertisement -
మెరూన్లో మత్తెక్కిస్తున్న పూజా హెగ్డె
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -