Friday, April 26, 2024
- Advertisement -

రష్మిక చాలా కాస్ట్లీ గురూ..!

- Advertisement -

చలో సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టి ఆ పైన మెల్లగా సినిమా లు చేసుకుంటూ పప్రస్తుతం డిమాండ్ ఉన్న హీరోయిన్ల లో ఒకరి గా రష్మిక వెలుగొందుతుంది. రష్మిక మందన్న తెలుగు లో తన కెరీర్ లో నే అతి పెద్ద విజయం గీత గోవిందం అనే సినిమా తో పొందింది. ఈ సినిమా విజయం రష్మిక కెరీర్ కి చాలా బాగా హెల్ప్ అయినా సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు రష్మిక త్వరలో మహేష్ బాబు సరసన అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా లో కూడా నటించనుంది. వరుస విజయాలు, మంచి డిమాండ్, పైగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తూ ఉండటం తో అందరూ రష్మిక నే కావలి అంటున్నారు. కానీ నిర్మాతలకి మాత్రం రష్మిక తన పారితోషికం రేటు చెప్పి భయపెడుతుంది.

ఇటీవలే తాను నటించిన డియర్ కామ్రేడ్ సినిమా లో ఏనాభియే లక్షలు పారితోషికం అడిగింది అని టాక్ నడుస్తుంది. అయితే సినిమా కి ఉన్న క్రేజ్, విజయ్-రష్మిక కెమిస్ట్రీ వర్క్ అవుతుంది అనే నమ్మకం తో నిర్మాతలు అడిగిన అంతా ఇచ్చారట. ఇక పోతే ఈ సినిమా తర్వాత కొత్త సినిమాలకి అక్షరాలా కోటి రూపాయలని పారితోషికం గా అడుగుతుంది అంట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -