Friday, April 26, 2024
- Advertisement -

కడుపునొప్పి అని వెళ్లిన మహిళకు డాక్టర్ ఏం రాసిచ్చాడంటే….?

- Advertisement -

మందుల కోసం మెడికల్ షాప్ కు వెల్లిన యువతికి చేదు అనుభవం ఎదురయ్యింది. దీనికి కారణం డాక్టర్ రాసిచ్చిన మందుల చీటేనె. అసలు విషయానికి వస్తే కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెల్లింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు మందులకు బదులు కండోమ్ రాసిచ్చాడు. అది తీసుకొని నేరుగా మందుల షాపుకు వెల్లింది మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. కండోమ్ ప్యాకెట్ ఇచ్చిన దుకాణదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. చివరికి అసలు విషయం తెలిసి షాకైంది.

ఈ సంఘటన జార్ఖండ్ లోని ఘట్‌శీలాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ నెల 23న ఓ మహిళ కడుపు నొప్పితో వైద్యుడు అష్రఫ్ బాదర్‌ను కలిసింది. వైద్య పరీక్షల తర్వాత బాదర్ ఆమెకు మందుల చీటి రాసిచ్చాడు. ఆ చీటి తీసుకొని మందుల దుకానానికి వెల్లింది. మెడికల్ షాప్‌కు వెళ్లిన ఆమెకు దుకాణదారుడు కండోమ్ ప్యాకెట్ ఇచ్చాడు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీలో అదే ఉందని దుకాణదారుడు తెలపడంతో అవాక్కయ్యింది.బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు మానసిక వైద్యుడితో సహా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -