Friday, April 26, 2024
- Advertisement -

వందేళ్ళకు ఓ సారి అంటూ వ్యాధి ఒకటి.. ఇప్పుడు కరోనా..!

- Advertisement -

1720లో ప్లేగు వ్యాధి : ఈ ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సం పెద్దదే. ఇప్పటికి ఈ వ్యాధి పేరు వింటే భయపడాల్సిందే. ఈ వ్యాధి ఎలుకల నుంచి వచ్చింది. యూరప్ ఫ్రాన్సులోని మర్సెయిల్స్ లో బయటపడిన వ్యాధి ఒక్క ఆ నగరంలోనే 50 వేల మందిని బలి తీసుకుంది. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి విస్తరించింది. ఈ వ్యాధి కారణంగా లక్షల మంది చనిపోయారు.

1820లో కలరా వ్యాధి : ప్లేగు వ్యాధికి వందేళ్లు పూర్తివుతుండగానే ఈ కలరా వ్యాధి బయటపడింది. ఇప్పటికి ఈ కలరా వ్యాధి గురించి ఎక్కడో ఓ చోట వినే ఉంటారు. ఫిలిప్పైన్స్ థాయ్ లాండ్ ఇండోనేషియా దేశాల్లో ఈ వ్యాధి కారణంగా లక్షమందికి పైనే చనిపోయారు. కలరా బ్యాక్టిరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు.

1920లో స్పానిష్ ఫ్లూ : ఇక కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్ళుకు స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా.. ఒక కోటి మంది మరణించారు. ఈ సృష్టిలో అతి పెద్ద విషాదం మిగిల్చిన అతి భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ గుర్తుండి పోతుంది.

2020లో కరోనా వైరస్ : స్పానిష్ ప్లూ వచ్చిన వందేళ్లకు ఇప్పుడు చైనలో కరోనా వైరస్ వచ్చింది. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ కు ఇంకా మందు కనిపెట్టలేదు. దీంతో ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ఈ వైరస్ కారణంగా చనిపోయారు. ఇంకెతమందిని ఈ వైరస్ తీసుకుపోతుంని భయంతో ప్రజలు వణికిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -