Tuesday, April 30, 2024
- Advertisement -

భారతీయ సింహం.. తిరిగి రింగ్​లోకి..!

- Advertisement -

భారత ప్రొఫెషనల్​ బాక్సర్​ విజేందర్ సింగ్ తిరిగి రింగ్​లోకి అడుగుపెట్టనున్నాడు. కొవిడ్​ కారణంగా ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న అతడు.. వచ్చే నెలలో భారత్​లో జరుగుబోయే పోటీల్లో బరిలోకి దిగుతాడని ప్రమోటర్లు పేర్కొన్నారు.

ఎట్టకేలకు విజేందర్​తో పోటీకి దిగబోయే ప్రత్యర్థి పేరును, తేదీని, వేదికను ప్రమోటర్లు నిర్ణయిస్తారు. అతడు మార్చి నెలలో తిరిగి రింగ్​లోకి అడుగుపెట్టనున్నాడు. విజేందర్​ ఇప్పటికే 12 వరుస విజయాలతో ఉన్నాడు. ఆ రికార్డును కొనసాగించేందుకు పోటీలోకి దిగనున్నాడు” అని ఐఓఎస్​ బాక్సింగ్​ ప్రమోషన్స్​ ప్రకటించింది.

విజేందర్​ చివరిసారిగా.. 2019 నవంబర్​లో దుబాయ్​ వేదికగా జరిగిన డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్​ మిడిల్​వెయిట్​ ఛాంపియన్​ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ గేమ్​లో ప్రత్యర్థి ఛార్లెస్​ ఆడమ్​ను ఓడించి వరుసగా 12వ విజయాన్ని నమోదు చేశాడు.

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

ఓటీటీ లో విడుదల చెయ్యడం వలన భారీగా నష్టపోయిన దృశ్యం 2…!

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉప‌శ‌మ‌నం పొందండి !

‘వైట్ టీ’తో ఆరోగ్యం ప‌దిలం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -