Sunday, May 19, 2024
- Advertisement -

సినిమాలకి కొరటాల శివ గుడ్ బై

- Advertisement -

టర్ గా ‘భద్ర’, ‘బృందావనం’, ‘సింహ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేసిన కొరటాల శివ ”మిర్చి” సినిమాతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్నాడు.

ఇక మహేష్ ”శ్రీమంతుడు” సినిమాతో ఏకంగా టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిన ఈయన లెటస్ట్ గా జనతా గ్యారేజ్ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. అయితే ఇప్పుడు కొరటాల సినిమాలు తీయడం మానేయాలనే ఉద్దేశంలో ఉన్నాడట. అయితే కొరటాల ఈమద్యే రచయితగా తనకు జరిగిన అన్యాయాల గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. కొరటాల త్వరలోనే సినిమాలు మానేస్తానని అంటున్నాడట!! తన దగ్గర పది కథలు ఉన్నాయని, ఇప్పటికే మూడు సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొట్టాడు. ఇక మిగిలిన ఏడూ సినిమాలు తీసి ఇండస్ట్రీ కి బై బై చేబుతాడట…!! నిజంగా ఇది అభిమానులు జీర్ణించుకోలేని విషయమే ? కొరటాల నెక్స్ట్ సినిమా మళ్ళీ మహేష్ తో తీస్తున్నాడు.

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -