Sunday, May 5, 2024
- Advertisement -

ఇండ‌స్ట్రీలో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు

- Advertisement -

న‌టి అమ‌ల త‌న‌కు ఇండ‌స్ట్రీపై న‌మ్మ‌కం పోయింద‌ని కామెంట్స్ చేశారు.నటిపై లైంగిక వేధింపుల కేసుల అరెస్ట్ అయిన నటుడు దిలీప్ ప్రస్తుతం బెయిల్ పై బయటకి వచ్చారు. ఇత‌నిపై బ్యాన్ విధించింది మలయాళ ఇండ‌స్ట్రీ.అయితే తాజాగా దిలీప్ పై బ్యాన్ ఎత్తివేసి తిరిగి దిలీప్ ను అమ్మలో సభ్యుడిగా చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ నిర్ణయంపై ఇండస్ట్రీలో ఉన్న నటీమణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిలీప్‌పై నిషేదాన్ని ఎత్తివేస్తు మలయాళ ఇండ‌స్ట్రీ తీసుకున్న నిర్ణ‌యంపై 15 మంది సీనియర్ న‌టులు అమ్మ నుండి తప్పుకోవడంతో పాటు ఎట్టిపరిస్థితుల్లో తిరిగి చేరబోమని ఓ ప్రకటన చేశారు. అక్కినేని అమల, శాంతి బాలచంద్రన్, రంజనీ, సజిత ఇలా చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -