Friday, May 10, 2024
- Advertisement -

రష్మీ చేసిన పనినే లాస్య చేస్తోంది!

- Advertisement -
Anchor Lasya following rashmi

బుల్లి తెరపై అలరించిన హాట్ యాంకర్స్ అనసూయ భరద్వాజ మరియు రష్మీ గౌతమ్ లు ఇప్పటికే వెండి తెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో యాంకర్ సిల్వర్ స్క్రీన్ పై అలరించేందుకు సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి.

మరి ఆ భామ మరెవరో కాదు పాపులర్ టీవీ షోస్ లో తన మాటలు, ఆటలతో అలరించిన లాస్య. బుల్లి తెరపై ఈ యాంకర్ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. తక్కువ టైంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న లాస్య.. రాజా మీరు కేక అనే చిత్రంతో వెండితెరకు పరిచయం కానుందని అంటున్నారు. ఈ చిత్రంలో లాస్యది చాలా క్రూషియల్ రోల్ అని తెలుస్తోంది. కృష్ణ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజా మీరు కేక చిత్రంలో రేవంత్, నోయల్, హేమంత్, తారకరత్న మరియు శోభిత ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

ఈ చిత్రం ఓ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందగా ఓ ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ నేపథ్యంలో కథ సాగనుందని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఆర్కే స్టూడియోస్ పై ఎం.రాజ్ కుమార్ నిర్మించాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. జనవరి చివరి వారంలో లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Related

  1. రష్మీకి ప్రపోజ్ చేసిన సుమంత్!
  2. రష్మీ దాని కోసం ఏమైన చేస్తుందా?
  3. వారేవా… రష్మీ ఆఫర్ ఇచ్చిన ఫ్యాన్!
  4. రష్మీని బూతులు తిట్టిన మెగా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -