Wednesday, May 22, 2024
- Advertisement -

దర్శకుడితో నదియా రొమాన్స్!

- Advertisement -

అత్తారిటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ కి అత్తా పాత్రలో నటించి అందరిని అకట్టుకుంది సీనియర్ నటి నదియా. ఈ చిత్రం తర్వాత వరస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు నదియా డైరెక్టర్ కం నటుడు అయిన ఎస్ జే సూర్య తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. టాప్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో విలన్ కి జోడిగా ఓ పాత్ర ఉందట. అందుకోసం సీనియర్ నటి నదియా ని తీసుకున్నారట. ఇక నదియా రోల్ ఈ చిత్రంలో కీలకంగా ఉంటుందట. అలాగే ఎస్ జే సూర్య తో నదియా కు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయట.

హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది నదియా. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొంత కాలం సినిమాలకు దూరమైన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస హిట్ చిత్రాలతో ముందుకెళ్తుంది. 

Related

  1. హీరోయిన్ ని ఘోరంగా తిట్టిన నిర్మాత
  2. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  3. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?
  4. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -