Sunday, April 28, 2024
- Advertisement -

ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?

- Advertisement -

అవార్డ్ ఫంక్షన్ లలో , ఆడియో వేడుకలలో అమ్మాయిల మీద, హీరోయిన్ ల మీదా అసభ్య పదజాలం వాడడం, నాటీ జోక్స్ వెయ్యడం, అంగాంగ వర్ణన ఎక్కువ అయిపొయింది. అవసరం ఉన్నా లేకున్నా ఇలాంటి సెక్స్ జోకులు వేస్తూ కాంట్రవర్సీ సృష్టిస్తున్నారు చాలా మంది. మహిళలని కించ పరిచే విషయంలో ఎన్నో వివాదాలు జరిగినా ఆలీ లాంటి వారి మాటలకి అదుపు లేకుండా పోవడం విశేషం.

ఆలీ మొన్నటి వరకూ వివాదాల్లో కూడా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. సుమ లాంటి తోటి యాంకర్ ని ఎదో అన్నారు అనేది , సమంత మీద నాటీ జోక్స్ వేసారు అనేది ఆయన మీద అభియోగం కాగా ఆలీ మాత్రం ఈ విషయం లో తన తప్పు లేదు అని క్లియర్ చేసాడు. అయితే తాజాగా సైమా అవార్డు ఫంక్షన్ లలో సీనియర్ హీరోయిన్ సుహాసిని ఆలీ లాంటి వారికి క్లాస్ పీకారు ” మీ సెన్సాఫ్ హ్యూమర్ తో మమ్మల్ని నవ్వించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను తప్పకుండా అభినందించాల్సిందే.

కానీ మీ అందరినీ నేను ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. మహిళలు – పిల్లలపై కుళ్లు జోకులు వేయడం మానేయండి. అది అంత మంచిది కాదు’ అంటూ చెప్పుకొచ్చారు సుహాసిని. ఇప్పటి వరకూ ఎప్పుడూ ఇలా స్టేజీ మీద మాట్లాడని ఆమె సడన్ గా ఇలా అందుకున్నారు అంటే ఎదో కారణం ఉండి ఉంటుంది అనీ ఆలీ లాంటి వారికి ఇన్ డైరెక్ట్ గా ఆమె వేసిన పంచ్ కూడా కావచ్చు అని అంటున్నారు.

Related

  1. అనుష్క కి రాజమౌళి వార్నింగ్..?
  2. అల్లు అర్జున్‌కి చిరంజీవి వార్నింగ్?
  3. క‌మెడియ‌న్ కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్
  4. మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -