Thursday, April 25, 2024
- Advertisement -

హాట్ హాట్ గా ‘పిట్ట కథలు’ ట్రైలర్ అలరిస్తోంది..!

- Advertisement -

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ తెలుగులో తొలి వెబ్​సిరీస్​ను నిర్మించింది. ‘పిట్టకథలు’ అనే టైటిల్​తో ఈ సిరీస్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్​ను సోషల్​మీడియా ద్వారా విడుదల చేసింది. నాలుగు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్​కు తరుణ్​ భాస్కర్​, నందినీ రెడ్డి, నాగ్​ అశ్విన్​, సంకల్ప్​ రెడ్డి సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

నలుగురు ధైర్యవంతులైన మహిళల నేపథ్యంతో ఈ సిరీస్​ రూపొందింది. ఈషా రెబ్బా, లక్ష్మీ మంచు, అమలా పాల్​, శ్రుతి హాసన్​ కీలకపాత్రలు చేయగా.. అషిమా నర్వాల్​, జగపతి బాబు, సత్యదేవ్​, శాన్వీ మేఘన, సాజిత్​ హెగ్డేతో పాటు తదితరులు ఈ సిరీస్​లో అలరించనున్నారు. ఫిబ్రవరి 19న ఈ సిరీస్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తెలంగాణాలో థియేటర్ లు మళ్ళీ ఎందుకు మూత పడుతున్నాయి?

రమ్యకృష్ణ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా?

డైరెక్టర్ గా మారబోతున్న కెమెరామెన్ విద్యాసాగర్…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -