ఈ నడిమధ్య బాత్టబ్ గురించి వార్తలు ట్రెండింగవుతున్నాయి. అందాల నటి శ్రీదేవి బాత్ టబ్లో మృతి చెందడంతో అప్పటి నుంచి దాని గురించి వార్తలు వైరలవుతున్నాయి. ఇప్పుడు అదే బాత్టబ్లో ఓ హీరోయిన్ ఫొటోకు స్టిల్ ఇచ్చింది.
తాను నటించిన సినిమాలో బాత్టబ్లో ఆత్మహత్యకు ప్రయత్నించగా హీరో వచ్చి అడ్డుకుంటాడు. ఆ సినిమానే పవన్కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్ ప్రణీత బాత్టబ్లో స్టిల్ ఇచ్చింది. మంచి దుస్తులు ధరించి నీళ్లు లేని బాత్టబ్లో ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఎవరైనా బాత్టబ్లో దుస్తులు లేకుండా కనిపిస్తరు కానీ ప్రణీత ఏమో ఈ స్టిల్ ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదు. కానీ ఈ స్టిల్ కూడా ఆకట్టుకుంటోంది. తడి అందాలను చూపించి కుర్రకారును హాట్హాట్ చేయాల్సి ఉండగా అలా చేయకుండా ఈ స్టిల్ దేనికోసం ఇచ్చిందో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రణీత చేతిలో సినిమాలు లేవు. అవకాశాలు తగ్గిపోయాయి. ఈ సమయంలో ఈ స్టిల్ ఇచ్చి ఇండస్ట్రీ దృష్టిలో పడాలని చేసినట్టు కనిపిస్తోంది.