Saturday, May 18, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్‌ 100’ హీరోని మోసం చేశార‌టా!

- Advertisement -

తెలుగులో ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఆర్స్ఎక్స్-100 మూవీ గురించే చ‌ర్చించుకుంటున్నారు.చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్‌గా నిలిచింది ఈ సినిమా.ఈ సినిమాలోని హీరో హీరోయిన్ల‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా.ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న హీరో కార్తికేయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్ల‌డించారు.చిరంజీవి గారంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ‘ఇంద్ర’ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్క లేద‌ని తెలిపాడు.

ఏ సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నా అక్కడికి వెళ్లేవాడిని. అదిగో మొదలవుతుంది .. ఇదిగో మొదలవుతుంది అంటూ చాలామంది నన్ను తిప్పుకున్నారు.. ఒక లక్ష రూపాయలుంటే సినిమా మొదలైపోతుందని అంటే .. వెంటనే తెచ్చి ఇచ్చేవాడిని. కానీ ఆ సినిమా మొదలయ్యేది కాదు. ఇలా చాలామంది మోసం చేశార‌ని చెప్పుకొచ్చాడు. ఆర్ఎక్స్‌-100 సినిమాతో నా క‌ల నెర‌వేరింద‌ని తెలిపాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -