- Advertisement -
దర్శకుడు కిషోర్ తిరుమల న్యాచురల్ స్టార్ నానితో ఓ లవ్ స్టోరి తీయలనుకున్నాడు.కాని సినిమా స్టోరీలో కొన్ని మార్పులు చెప్పాడు నాని.మార్పులు చేయడానికి ఇష్టం లేని కిషోర్ తిరుమల, మరో హీరోతో ఆ సినిమాను ప్లాన్ చేయలని డిసైడ్ అయ్యాడు. వెంటనే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లి కథను వినిపించాడు,కథ నచ్చడంతో తేజ్ ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాడని సమాచారం.
వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లడానికి కిషోర్ తిరుమల సన్నాహాలు చేసుకుంటున్నాడు.మరి వరుసగా రెండు హిట్స్ ఇచ్చిన డైరక్టర్ కథలో మార్పులు చెబితే ఇలానే ఉంటుందని,నాని మంచి సినిమా వదులుకున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.