అక్కినేని ప్రిన్స్ అఖిల్, శ్రియా భూపాల్ ఇద్దరూ లవ్ చేసుకుని పెళ్లి వరకు వెళ్లారు. పెళ్లి ఇంకోన్ని రోజుల్లో జరుగుతుంది అనుకున్న సమయంలో వీరి పెళ్లి క్యాన్సిల్ అయినట్టు వార్తలు టాలీవుడ్లో పెద్ద సంచలనం రేపాయి. ఈ వార్తలతోనే అక్కినేని ఫ్యాన్స్ ఆందోళనతో ఉంటే ఇప్పుడు మరో షాకింగ్ వార్త టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
నాగ్ పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రేమాయణం సాగించి తాజాగా పెద్దల సమక్షంలో నిశ్చిత్రార్థం కూడా చేసుకున్నారు. అయితే ఇన్నాళ్లు బాగానే ఉన్న అఖిల్ – శ్రియాల పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు చైతుతో త్వరగా పెళ్లి తన పెళ్లి చెయమని ఒత్తిడి చేస్తోందట సమంత. నాగ్ ప్రస్తుతం తీవ్రమైన టెన్షన్తో ఉన్నాడు. అఖిల్ మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో మనోవేదనతో ఎవ్వరిని కలిసేందుకు కూడా ఇష్టపడడం లేదట.
ఇక ఇటు చైతు మరికొద్ది రోజులు ఎంజాయ్ చేయాలనీ, కెరీర్ పరంగా మంచి హిట్ సినిమాకోసం చూస్తున్నాడు. తాజా పరిణామాలతో సమంత త్వరగా పెళ్లి చేసుకోవాలని అటు నాగ్తో పాటు ఇటు చైతును పదే పీడించేస్తోందట. దీనిని బట్టి చైతు-సమంత పెళ్లి త్వరలోనే జరిగే అవకశాలు ఉన్నాయని తెలుస్తోంది.
{youtube}pJsPPxGE6kM{/youtube}
Related