Tuesday, April 23, 2024
- Advertisement -

జై చిరంజీవ నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?

- Advertisement -

తెలుగులో ప్రముఖ దర్శకుడు కే. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన “జై చిరంజీవ” చిత్రంలో హీరో మెగాస్టార్ చిరంజీవి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం చిరంజీవి మేనకోడలు చూట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓ సందర్భంలో మేనకోడలు బుల్లెట్ తగిలి చనిపోతుంది.

తన మేనకోడలు ఎలా చనిపోయిందో తెలుసుకోని విలన్ ను చంపడం కోసం అమెరికా వరకు వెళ్తాడు చిరంజీవి. ఇక ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలు గా అద్భుతంగా నటించింది శ్రియ శర్మ. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత శ్రియ శర్మ తెలుగులో కనిపించలేదు. కానీ ప్రస్తుతం శ్రియ శర్మ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి చదువుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

దాంతో ప్రస్తుతం ఇతర దేశాల్లో శ్రియ శర్మ ఉన్నత చదువులు చదువుతోంది. ఈ నేపథ్యంలో పలు సినిమా ఆఫర్స్ వస్తున్నా.. సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇక చిరంజీవి సినిమా విషయంకు వస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?

నటి వనితా మూడో పెళ్లి పెటాకులే.. భర్తను వెళ్ళగొట్టింది..!

కాజల్ పెళ్లికి నాకు ఏం సంబంధం లేదు : నవదీప్

బుల్లితెరపై చేస్తున్న సంగీత ఎంత పారితోషికం తీసుకుంటుందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -