Sunday, April 28, 2024
- Advertisement -

రజనీ చిత్రంపై సంపూ సెటైర్ వేసాడు

- Advertisement -

భారీ అంచనాలతో ఈనెల 22న గ్రాండ్ గా విడుదలైయింది రజనీ నటించిన కబాలి చిత్రం. అయితే ఈ చిత్రంపై మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే డివైడ్ టాక్ రావడంతో ఈ చిత్రంపై సెటైర్ వేసాడు సంపూర్నేష్ బాబు. ఒక్క రజనీ సినిమానే కాకుండా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లపై కూడా కామెంట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.

పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాలతో పాటు కబాలి కూడా ఫ్లాప్ కావడంతో ”ఈ 2016 కి ఏమైంది ఓ పక్క పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బ్రహ్మోత్సవం ఇప్పుడు రజని కబాలి కూడా నోరు మెదపలేదు.

ఈ నిర్లక్ష్య ధోరణి కి కొబ్బరిమట్ట పాడాలి చరమగీతం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు సంపూ దాంతో ఆ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. సంపూ స్థాయి ఎంత ? రజనీ , పవన్ , మహేష్ లను కామెంట్ చేసేంత దమ్ముందా వీడికి ? అంటూ సంపూ పై మండిపడుతున్నారు నెటిజన్లు.

Related

  1. కబాలి వల్ల బిచ్చగాడికి లాభాలు!
  2. కబాలి ఎందుకు ప్లాప్ అయ్యిందంటే?
  3. ‘కబాలి’ రివ్యూ
  4. అందరికంటే ముందే కబాలి సినిమాని చూసింది ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -