- Advertisement -
మన భారతదేశలంలో వదినని తల్లి తరువాత తల్లిలా భావిస్తారు.మరి అలాంటి వదినతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ ఘనుడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. అరకులోయ సమీపంలోని పెదబయలు మండలం పెదకోడాపల్లికి చెందిన మండి అనీల్కుమార్ కొన్నేళ్ల పాటు పాడేరులో తన అన్న వదినలు మండి రామకృష్ణ, అమ్మలు ఇంట్లో నివాసం ఉన్నాడు. ఈ సమయంలోనే వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనీల్కుమార్.
ఇది తెలుసుకున్న అన్న రామకృష్ణ అనీల్కు పెళ్లి చేసి వేరే కాపురం పెట్టించాడు.అయినప్పటికి అనిల్లో ఎటువంటి మార్పు రాలేదు.దీనిలో భాగంగానే అనిల్ బుధవారం సాయంత్రం శవమై కనిపించాడు.అనిల్ను తన అన్నే చంపేసి ఉంటడని స్థానికులు భావించడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.