Saturday, May 18, 2024
- Advertisement -

భూమా ఫిక్స్…శిల్పా..?

- Advertisement -
Bhuma Vs Silpa in Nandyal by elections

నంద్యాల ఉప ఎన్నిక‌ల అభ్య‌ర్తుల‌లెవ‌రో అధికారికంగాలేకున్నా ప‌క్కాగా ఎవ‌రో తెలిసిపోయింది. త‌మ కుటుంబానికే కావాల‌ని అఖిల‌ప్రియ ప‌ట్టుబ‌ట్టి మొత్తానికి అనుకున్న‌ది సాధించింది.టికెట్టు కోసం శిల్పా మోహ‌న్‌రెడ్డి ఎంత ప్ర‌య‌త్నించినా పిల‌తం లేక‌పోవ‌డంతో వైసీపీలోకి జంప్ అయ్యారు. దీంతో అఖిల‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింది.

టీడీపీ నుంచి భూమా బ్ర‌హ్మాంనంద‌రెడ్డి పేరు దాదాపు ఖ‌రాయిన‌ట్లే. ఇక వైసీపీనుంచి కూడా శిల్పాకే అవ‌కాశం ద‌క్కుతుంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నంద్యాల రాజ‌కీయాల్లో మంచి ప‌ట్టున్న శిల్పా వ‌ర్గానికి ..భూమా బ్ర‌హ్మాంద‌రెడ్డి గ‌ట్టిపోటీ నివ్వ‌గ‌ల‌డా ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.ముఖ్యంగా మాజీమంత్రి ఫ‌రూక్ ,ఎఎంపీ ఎస్‌పీ వైరెడ్డి ఆయ‌న అల్లుడు స‌హా బూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికే మ‌ద్ద‌తు తెలిపారు.

{loadmodule mod_custom,GA1}

ఇక వైసీపీ నుంచి శిల్పా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు తెలుస్తోంది.దీంతో నంద్యాల ఉప ఎన్నిక‌పోరు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌నుంచ‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.భూమా స‌పోర్ట్ తో ఒక‌రు…మ‌రొకు వైసీపీ స‌పోర్ట్‌తో బ‌రిలోకి దిగుతున్నారు.ఈ ఎన్నిక ఇరు పార్టీల‌కు ప్ర‌తీష్టాత్మ‌కంగా మారాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}N3Q04k54djg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -