Saturday, April 27, 2024
- Advertisement -

గ్యాంగ్​స్టర్​ చోటా రాజన్​కు శిక్ష ఖరారు..!

- Advertisement -

ముంబయి సెషన్స్​ కోర్టు.. గ్యాంగ్​స్టర్​ చోటా రాజన్​కు రెండేళ్ల జైలు విధించింది. ముంబయికి చెందిన ఓ బిల్డర్​ను రూ.26 కోట్లు డిమాండ్ చేసిన కేసులో రాజన్​తో పాటు అతని అనుచరులైన మరో ముగ్గురికీ ఇదే శిక్ష విధించింది కోర్టు.

మహారాష్ట్రకు చెందిన బిల్డర్​ నందు వాజేకర్.. ఏజెంట్​ పరమానంద్​ ఠక్కర్​ సహాయంతో 2015లో పుణెలో కొంత స్థలం కొన్నాడు. ఇందుకు టక్కర్​కు రూ. కోట్లు కమిషన్​ ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. కానీ ఠక్కర్​ అదనపు డబ్బు డిమాండ్ చేశాడు. దానికి వాజేకర్​ ససేమిరా అన్నాడు. దీంతో గ్యాంగ్​స్టర్ చోటా రాజన్​ను సంప్రదించాడు ఠక్కర్​. రాజన్​ తన మనుషుల్ని వాజేకర్ ఆఫీస్​కు పంపించి రూ.26కోట్లు ఇవ్వాలని, లేకపోతే చంపుతానని బెదిరించాడు.

దారుణం.. కార్మికులను బలి తీసుకున్న ముష్కరులు..!

కొత్త గా వణికిస్తున్న బర్డ్​ ఫ్లూ కేసులు.. జర జాగ్రత్త..!

తిట్టారని అత్తమామలను అరెస్ట్ చేయలేం..!

ఈ ఏడాది డీఆర్​డీవో లక్ష్యం కేవలం అదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -