Friday, April 19, 2024
- Advertisement -

అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్

- Advertisement -

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనపై రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఆదేశాలు జారీచేశారు.

అటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సైతం ఈ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ సుదర్శన్‌ను నియమించింది ప్రభుత్వం.

బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read

కేఏ పాల్ నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు

మంత్రి కొప్పులు నా సీటు లాగేసుకున్నారు

డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -