Friday, May 17, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో టీడీకీ పెద్ద షాకే

- Advertisement -
Kotla Surya Prakash Reddy family conform to join YSRCP

వైసీపీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి.తాజాగా క‌ర్నూలు జిల్లాలో అధికార టీడీపీకి పెద్ద‌షాకే అనుకోవాలి. జిల్లారాజ‌కీయాల్లో మంచి ప‌ట్టున్న కోట్ల కుంటుంబం వైసీపీలోకి వెల్లేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం.అదే జ‌రిగితే క‌ర్నూలు జిల్లాలో వైసీపీ బ‌లోపేత మ‌వుతుంది.కోట్లు కుంటంబం చేరిక‌కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ఇప్ప‌టికే కాంగ్రెస్ ప‌త‌నావ‌స్త‌స్థితికి చేర‌డంతో వైసీపీలో చేరుందుకు నిర్న‌యించ‌కున్నారు. ముఖ్యంగా కోట్ల కొడుకు రాఘ‌వేంద్రారెడ్డి,భార్య సుజాత‌మ్మ చేర‌నున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగితే న‌గ‌ర‌మేయ‌ర్ అభ్య‌ర్తిగా రాఘ‌వేంద్రారెడ్డి…అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా సుజాత‌మ్మ క‌ర్నూలు ఎమ్మెల్యేగా పోటీచేయ‌వ‌చ్చ‌ని సమాచారం.

{loadmodule mod_custom,GA2}

కోట్ల కుంటుంబం వైసీపీలోకి వ‌స్తే టీడీపీ ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంది.క‌ర్నూలు,కోడుమూరు,ప‌త్తికొండ నియేజ‌క వ‌ర్గాల్లో కోట్ల కుంటుంబానికి మంచి ప‌ట్టుఉంది.పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కూడా వీరి చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు క‌ట్ల వ‌ర్గీయులు చెప్తున్నారు. గ‌తంలో అకుంటుంబానికి చెందిన ముఖ్య‌మైన వ్య‌క్తి జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది
గ‌తంలో కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఎంపీ స్థానం ఆశించ‌గా అప్ప‌టికే అక్క‌డ బుట్టారేణుకా ఉండ‌టంతో జ‌గ‌న్ సుముఖ‌త చూప‌లేదు.దీనికి ప్ర‌త్యామ్నాయంగా మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగితే కొడుకు రాఘ‌వేద్రాఎడ్డికి క‌ర్నూలూ మేయ‌ర్ అభ్య‌ర్తిగా… వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్తిగా సుజాత‌మ్మ ఉంటార‌ని చెప్తున్నారు. కోట్ల రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్న‌యించుకున్న నేప‌థ్యంలో అ కుంటుంబం వైసీపీలోకి చేరేందుకు నిర్న‌యించుకున్న‌ట్లు స‌మాచారం.జ‌గ‌న్ న్యూజిల్యాండ్ ప‌ర్య‌ట‌న‌నుంచి రాగానే క‌ర్నూలులో భారీ బ‌హిరంగ‌ను ఏర్పాటు చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -