- Advertisement -
నిమ్మగడ్డ రమేశ్కుమార్ చర్యలు ఓ పార్టీకి కొమ్ముకాసేలా ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ఆదేశాల అమలు డీజీపీ పరిధిలో ఉంటుందని.. ఆయన ఏ చర్య తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని పెద్దిరెడ్డి అన్నారు. ఓ మంత్రిని ఇంటికే పరిమితం చేయడంటూ.. ఆదేశాలివ్వడం సరికాదన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి విషయంలో ఎస్ఈసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. గుంటూరు, చిత్తూరులో ఉన్నది ఎస్ఈసీ నియమించిన కలెక్టర్లేనని పేర్కొన్నారు. ఆ జిల్లాల్లోనే ఎక్కువ ఏకగ్రీవాలు ఎందుకయ్యాయి? అని ప్రశ్నించారు.
పంచాయితీరాజ్ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ గౌతమ్ సవాంగ్
జగన్ మంత్రికి.. నిమ్మగడ్డ షాక్.. మంత్రిని ఇంట్లో పెట్టండి..!
పెద్ద సమస్యలో పడ్డ మారుతి… అనుకున్న సమయానికి విడుదల చేస్తాడా..??
సూపర్ స్టార్ సినిమా పై వస్తున్న ఆ వార్తల్లో ఇలాంటి నిజం లేదట!