Tuesday, May 14, 2024
- Advertisement -

పవన్ సభలో తొక్కిసలాట.. ఒకరు మృతి

- Advertisement -

కాకినాడలో జనసేన ఆధ్వర్యంలోనిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్‌ ప్రసంగించిన అనంతరం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతుడ్ని దాక్షారామం మండలం కుయ్యేరుకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. చికిత్స పొందుతున్న మరో యువకుడు వై.రామవరం గ్రామ వాస్తవ్యుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -