Tuesday, May 14, 2024
- Advertisement -

క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల‌లో మ‌రో సంచ‌ల‌నం… నంద్యాల ఉప ఎన్నిక ముందే చేరే అవ‌కాశం..?

- Advertisement -
P Rama Subba Reddy Ready to Join in YSRCP..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌స్తుతంగ‌డ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు.పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన బాబుకు ఇప్ప‌డు అవే కొంప‌ముంచుతున్నాయి.

పార్టీకోసం ప‌నిచేసె వారిని కాకుండా పార్టీలోకి వ‌చ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు పెద్ద‌పీట వేయ‌డంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది. అందుకే సీనియ‌ర్ నాయ‌కులు వైసీపీవైపు చూస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో నంద్యాల‌లో చావుదెబ్బ‌తిన్న బాబుకు ఇప్ప‌డు క‌డ‌ప జిల్లా రాజ‌కీయాల‌ల్లో మ‌రో సారి ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌నుంది.జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యే ఆదిని పార్టీలోకి చేర్చుకోవ‌డంతో..పాటు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌డంపై రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించారు.అప్ప‌టినుంచి బాబుపై గుర్రుగా ఉన్నారు.ప్రాధాన్య‌త ఇస్తాన‌ని అనేక‌సార్లు చేసిన వాగ్దానాలు మ‌ర‌చిపోవ‌డంతో పార్టీ విడ‌డంపై దృష్టిసారించారు.
బాబునుంచి స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డంతో …తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన పీఆర్ పార్టీ మార‌డంపై స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.ఆదిని బ‌లంగా ఎదుర్కొనాలంటె ఎమ్మెల్సీతోపాటు,ఛైర్మెన్‌ను చేయాల‌ని బాబ‌ను కోరినా …స్పంద‌న‌లేదంట‌.పార్టీలో ఉన్న వారికి ఇవ్వాల‌ని చెప్ప‌డంతో తీవ్ర అస‌హ‌నానికి గుర‌వ‌డంతో…పార్టీని వీడి వైసీపీలో చేరుతానని ఖ‌రా ఖండీగా చెప్పార‌ని పీఆర్ స‌న్నిహితులు చెప్పారంట‌.

{loadmodule mod_custom,GA2}

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా నేత‌లు వైసీపీలోకి క్యూక‌డుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ముందే జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరేందుకు సిద్దంగాఉన్నారంట‌.కుద‌ర‌క‌పోతే త‌ర్వాతైనా వైసీపీలోకి వ‌స్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}ATewcgg0SMg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -