Saturday, May 18, 2024
- Advertisement -

పరిటాల సునీత కాన్వాయ్ వాహనం ఢీకొని ఒక కుటుంబానికి తీవ్ర గాయాలు

- Advertisement -

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం అరికిరేవుల సమీపంలో మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌లోని ఒక వెహికల్ ఢీకొని ఒక కుటుంబానికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న ఎ.రాజు, అతని భార్య సంతోష్, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అక్కడున్న స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించగా, వారిలో ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -