- Advertisement -
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం అరికిరేవుల సమీపంలో మంత్రి పరిటాల సునీత కాన్వాయ్లోని ఒక వెహికల్ ఢీకొని ఒక కుటుంబానికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో బైక్పై వెళుతున్న ఎ.రాజు, అతని భార్య సంతోష్, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అక్కడున్న స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించగా, వారిలో ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.