Friday, April 19, 2024
- Advertisement -

పాక్​కు అప్పగింత.. భారత్ మంచి తనం!

- Advertisement -

పాకిస్థాన్​ నుంచి భారత భూభాగంలోకి చొరబడిన ఆరుగురు యువకులను సరిహద్దు దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. చొరబాటుదారులు అందరూ 20 లేదా 21 ఏళ్ల వయసు గల వారని అధికారులు పేర్కొన్నారు.

సాయంత్రం 5 గంటలకు పంజాబ్​లోని అమృత్​సర్ సరిహద్దు ​వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం చొరబాటు వెనుక గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారని తెలిపారు.

డిసెంబరు 31న పాక్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​ నుంచి దారితప్పి ఓ వ్యక్తి భారత సరిహద్దులోకి ప్రవేశించాడు. సైన్యం అతడిని తిరిగి పాక్​కు అప్పగించిందని అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. అలీ హైదర్​ అనే ఆ యువకుడు పీఓకేలోని మిర్​పూర్​ గ్రామానికి చెందిన వాడని తెలిపాయి.

తలొగ్గిన ట్రంప్.. అధికార బదిలీకి సహకారం..!

హెచ్1బీ విసా ఎంపిక ప్రక్రియలో మార్పులు..!

మోకాళ్ల లోతు మంచులో..గర్భిణీతో సైనికులు..!

ఇక టీవీలో దేవుడు కనిపించడు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -