Friday, April 26, 2024
- Advertisement -

ఇక టీవీలో దేవుడు కనిపించడు..!

- Advertisement -

మతం, దేవుడు లేదా దేవతలను చూపిస్తూ టీవీలో ప్రసారమయ్యే ప్రకటనలపై నిషేధం విధించింది బాంబే హైకోర్టు. జస్టిస్​ టీవీ నలవాడే, జస్టిస్ ఎమ్​జీ శెవాలికర్​తో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

హనుమాన్ చాలీసా, దేవతల యంత్రాల పేరుతో టీవీల్లో ప్రసారమవుతోన్న ప్రకటనల్ని నిషేధించాలని కోరుతూ రాజేంద్ర గణపతి రావ్ అనే వ్యక్తి ఔరంగాబాద్ ధర్మాసనం వద్ద 2015లో పిటిషన్ దాఖలు చేశారు.

మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు 2013లో బ్లాక్​ మేజిక్​ చట్టం, అఘోరీ చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రతి పోలీస్​ స్టేషన్​లో ఒక అధికారిని నియమించింది. అయినప్పటికీ ఇలాంటివి పెరిగిపోతున్నాయని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు.

రైళ్ల టికెట్లపై రిఫండ్.. మీకు వచ్చిందా..!

జమ్ము కాశ్మీర్ కి కేంద్రమే నియామకాలు..!

జగన్ లేఖ.. కదిలిన సుప్రీం కోర్టు పీఠం..!

అలాంటి వారికి పోటీ చేసే అర్హత లేదు.. సుప్రీం కోర్టు షాక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -