Monday, May 6, 2024
- Advertisement -

తెలంగాణలో మరో ఎంపీకి కరోనా పాజిటివ్!

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి సెలబ్రటీలకు వరుస పెట్టి పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో కొంతమంది కోలుకుంటున్నా.. కొంత మంది మాత్రం కరోనా కాటుకు గురి అవుతున్నారు. ఇక తెలంగాణ లో వరుస పెట్టి రాజకీయ నేతలకు కరోనా భారిన పడుతున్నారు. ఈ మద్యనే నటుడు రాజశేఖర్ ఫ్యామిలీ కరోనా భారిన పడి కోలుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని సైతం కరోనా వదల్లేదు.

తాజాగా టీఆర్ఎస్ కు చెందిన ఒక ఎంపీకి కరోనా పాజిటివ్ అని తేలింది. నిన్న నే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎంపి నిన్న సాయంత్రం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే పరీక్షల అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్దారించారు. దీంతో సురేష్ రెడ్డి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.

బీహార్ ఎన్నికలలో ఈసీ పాత్ర..!

టీఆర్ఎస్ ఓటమికి కారణం చపాతీ రోలరునా?

ఆత్మ పరిశీలనలో గులాబీ దళం.. అదే కొంప ముంచిందా?

దుబ్బాకలో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్న : మంత్రి హరీష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -